కర్నూలు

  • Home
  • సమస్యలశ్రీ పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి పట్టని పాలకులు

కర్నూలు

సమస్యలశ్రీ పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి పట్టని పాలకులు

May 5,2024 | 00:56

 ఏళ్లుగా పాతుకుపోయిన సమస్యలు తిష్ట ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు తిష్ట వేశాయి. ఏళ్లుగా పాలకులు అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడంతో సమస్యలు…

పెద్దపాడులో సిపిఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారం

May 3,2024 | 14:42

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌస్‌ దేశారు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం పెద్దపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.…

సిపిఎం నేత గౌస్‌దేశాయ్ ని గెలిపించండి : సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు-మాజీ శాసనసభ్యులు ఎం.ఏ.గఫూర్‌

Apr 30,2024 | 14:30

ప్రజాశక్తి-కర్నూలు కార్పోరేషన్‌ : పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం కార్మిక నాయకుడు గౌస్‌ దేశాయ్ ని గెలిపించాలంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎం.ఏ.గఫూర్‌…

సిపిఎంకు ఓటు వేయండి.. నగర అభివృద్ధికి బాటలు వేయండి

Apr 29,2024 | 13:39

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంకు ఓటు వేసి నగర అభివఅద్ధికి పాటుపడాలని యువజన రాష్ట్ర నాయకులు జి.రామన్న, నాయకులు యేసు, వర్మ,…

పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తా : సిపిఎం కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్‌ దేశాయి

Apr 28,2024 | 14:13

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : కర్నూల్‌ నగరంలోని అర్హులైన పేదలందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇస్తానని, మౌలిక సదుపాయాలతో కాలనీలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ సిపిఐ ఆమ్‌ఆద్మీ ఉమ్మడి…

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి :కలెక్టర్

Apr 27,2024 | 16:19

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి సృజన మరియు 137-కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కర్నూలు…

బాధితుల పక్షాన పోరాడేవాడే కవి మహేశ్వరయ్య

Apr 27,2024 | 15:21

 3వ వర్దంతి సభలో వక్తలు ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్‌ : సమాజాన్ని మార్చగలిగే ఆయుధమే కవిత్వమని..బాధితుల పక్షాన కవి కలంపోరు చేయాలని వక్తలు అన్నారు. నగరంలోని లలితకళా సమితిలో…

కర్నూల్‌ వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్‌ నామినేషన్‌ దాఖలు

Apr 24,2024 | 15:41

ప్రజాశక్తి కర్నూలు క్రైమ్‌ : కర్నూల్‌ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ డా.ఇస్మాయిల్‌ స్వగృహంలో…

గూడూరులో 20 మంది వాలంటీర్లు రాజీనామా

Apr 24,2024 | 15:06

ప్రజాశక్తి-గూడూరు (కర్నూలు) : స్థానిక గూడూరు నగర పంచాయతీలో పనిచేస్తున్న 98 వాలంటీర్లలో బుధవారం 20 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నగర పంచాయతీ కమిషనర్‌ దివాకర్‌…