ఓటరు తీర్పు ఎవరికో?
ఉమ్మడి జిల్లాలో 134 మంది పోటీ దారులన్నీ పోలింగ్ కేంద్రాలవైపే బస్సులు, రైళ్లు కిటకిట మద్యం, డబ్బు ఎన్నికల్లో ప్రభావం చూపేనా? టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్,…
ఉమ్మడి జిల్లాలో 134 మంది పోటీ దారులన్నీ పోలింగ్ కేంద్రాలవైపే బస్సులు, రైళ్లు కిటకిట మద్యం, డబ్బు ఎన్నికల్లో ప్రభావం చూపేనా? టిడిపి, వైసిపిలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్,…
ఏర్పాట్లు పూర్తి పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది అన్నిచోట్లా పటిష్ట బందోబస్తు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉదయం 5.30కే మాక్ పోల్…
ఎర్రజెండాతోనే పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి సాధ్యమౌతుంది. 1960 దశకం నుంచి చేసిన అనేక పోరాటాలు, ఫలితాలే ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. గిరిజన రైతాంగ దోపిడీని ఎదురించడం…
ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని చిన్న శిర్లాం గ్రామంలో శనివారం అర్ధరాత్రి దళిత కాలనీలో నివాసం ఉంటున్న టిడిపి నేత, విశ్రాంతి కోర్టు ఉద్యోగి ఉత్తరావిల్లి సంగం…
ప్రజాశక్తి-విజయనగరం కోట, టౌన్: పోలింగ్ రోజు ఇచ్చే నివేదికలను ఖచ్చితమైన వివరాలతో, వేగంగా అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు…
ప్రజాశక్తి-బొబ్బిలి : నియోజకవర్గంలో సోమవారం జరిగే పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 2,31,232 మంది ఓటర్లు…
చీపురుపల్లి: ఓటరు చైతన్యంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించిన ఎన్నికల అధికారులు ప్రస్తుతం పోలింగ్ బూత్ నమూనాలతో ఓటరు ప్రక్రియ పై అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగానే…
విజయనగరం : విశాఖపట్నం రేంజ్ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారాజు, అనకాపల్లి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతపరమైన అన్ని…
ప్రజాశక్తి-బొబ్బిలి : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.సాయిశ్రీ కోరారు. ఆర్డిఒ కార్యాల యంలో ఆదివారం పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ బూత్ల…