ఎన్నికల సెక్టార్ అధికారులతో ఆర్డిఒ సమీక్షప్రజాశక్తి – నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ.రవీంద్రరావు కెవిఆర్ కాలేజ్లో…
ఎన్టీఆర్-జిల్లా
పేదలకు అండగా వైసిపి మేనిఫెస్టో
ప్రజాశక్తి – జగ్గయ్యపేట: చెప్పిందే చేస్తాం చేసేదే చెబుతాం అనే నినాదంతో వైసిపి మేనిఫెస్టో ఒక కురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీత లాంటిదని స్థానిక శాసనసభ్యులు…
విస్తృతంగా ప్రచారాలు
ఇండియా వేదిక అభ్యర్థి బొర్రా కిరణ్ ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి – రెడ్డిగూడెం : ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం, రెడ్డిగూడెం మండలంలో ఇండియా వేదిక…
కొండ ప్రాంతాల్లో మంచినీరందిస్తా
జై భారత్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము విజయవాడ:విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా పట్టించుకున్న నాయకుడు లేడని, ఇప్పటికైనా ఇక్కడి సమస్యల్ని తీర్చాలని జై భారత్ ఎమ్మెల్యే…
ఇండియా వేదిక అభ్యర్థి బొర్రా కిరణ్ ఎన్నికల ప్రచారం
రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : ఎన్టీఆర్ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం, రెడ్డిగూడెం మండల పరిధిలోని ఇండియా వేదిక అభ్యర్థి బొర్రా కిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శనివారం…
బస్సులో ఉండిపోయిన విలువైన నగలను మహిళకు అందజేసిన ఆర్టిసి సిబ్బంది
వినుకొండ (విజయవాడ) : ఓ మహిళ ఆర్టిసి బస్సులో మరిచిన రూ.10 లక్షల విలువైన నగలను తిరిగి ఆమెకు ఆర్టిసి సిబ్బంది అందజేసిన వైనం శుక్రవారం వినుకొండలో…
కమ్యూనిస్టుల హయాంలోనే పేదలకు ఇళ్లపట్టాలు
సిపిఎం ‘సెంట్రల్’ అభ్యర్థి సిహెచ్.బాబూరావు ప్రజాశక్తి-విజయవాడ పేదల ఇళ్ల కోసం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని, గతంలో కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు 40 వేల…
ప్రచారాలు ముమ్మరం
ప్రజాశక్తి – కంచికచర్ల : నందిగామ వైసిపి అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు గురువారం కంచికచర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక మోడల్ కాలనీలో ఇంటింటికీ తిరిగి…
దుర్గమ్మను దర్షించుకున్న సిపి రామకృష్ణ
ప్రజాశక్తి – వన్టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను విజయవాడ నగర నూతన పోలీస్ కమిషనర్ పి హెచ్ డి రామకృష్ణ దంపతులు…
ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నీ ప్రారంభం
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : నగరంలోని షామ్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్పార్క్ చెస్ అకాడమి ఆధ్వర్యంలో ఫిడే ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ గురువారం నుండి ప్రారంభమైంది.…