ఎన్నికల సెక్టార్ అధికారులతో ఆర్డిఒ సమీక్షప్రజాశక్తి – నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ.రవీంద్రరావు కెవిఆర్ కాలేజ్లో…
ఎన్టీఆర్-జిల్లా
ధన్యవాదములు
సిపిఎంకు ఓటు వేసేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదములు టిడిపి వైసిపి ఒకటై పట్టపగలే డబ్బులు పంపిణీ పట్టించుకోని ప్రభుత్వం యంత్రాంగం ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది…
సిబిఎస్సి పదో తరగతి ఫలితాలలోఎన్.ఎస్.ఎం. స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ : సిబిఎస్సి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నగరంలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్బ్రదర్ రాయప్ప…
ముగిసిన పోలింగ్ప్రముఖుల ఓటింగ్
ప్రజాశక్తి – మైలవరం : 2024 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు కు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న…
ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ పోటీలు –
రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు ఎంపిక ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ : కృష్ణాజిల్లా చెస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్ స్కూల్లో జిల్లా స్థాయి ఓపెన్, ఉమెన్ చెస్…
ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి
జెసి సంపత్ కుమార్ ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ అన్నారు. స్థానిక…
విజయవాడ బస్టాండ్ కిటకిట
గంటల తరబడి ప్రయాణీకులు పడిగాపులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా కొనసాగుతున్న రద్దీ ప్రజాశక్తి – విజయవాడ : మే 13 న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో…
ముగిసిన ప్రచారాలు
శనివారంతో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రోడ్ షోలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలతో వారి వారి ప్రచారాలను ముగించారు. అభ్యర్థుల కుటుంబాలు సైతం…
‘ల్యాండ్ టైటిలింగ్’ కరపత్రాలు దహనం
ప్రజాశక్తి – విస్సన్నపేట : విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ టిడిపి కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్…
ముగిసిన ఎన్నికల ప్రచార హోరు
ప్రజాశక్తి – అవనిగడ్డ : ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పోరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఏప్రిల్లో…