ఎన్నికల సెక్టార్ అధికారులతో ఆర్డిఒ సమీక్షప్రజాశక్తి – నందిగామ : నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నందిగామ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ.రవీంద్రరావు కెవిఆర్ కాలేజ్లో…
ఎన్టీఆర్-జిల్లా
ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ పోటీలు –
రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు ఎంపిక ప్రజాశక్తి – ఎడ్యుకేషన్ : కృష్ణాజిల్లా చెస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్ స్కూల్లో జిల్లా స్థాయి ఓపెన్, ఉమెన్ చెస్…
ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలి
జెసి సంపత్ కుమార్ ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ అన్నారు. స్థానిక…
విజయవాడ బస్టాండ్ కిటకిట
గంటల తరబడి ప్రయాణీకులు పడిగాపులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా కొనసాగుతున్న రద్దీ ప్రజాశక్తి – విజయవాడ : మే 13 న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో…
ముగిసిన ప్రచారాలు
శనివారంతో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రోడ్ షోలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలతో వారి వారి ప్రచారాలను ముగించారు. అభ్యర్థుల కుటుంబాలు సైతం…
‘ల్యాండ్ టైటిలింగ్’ కరపత్రాలు దహనం
ప్రజాశక్తి – విస్సన్నపేట : విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ టిడిపి కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్…
ముగిసిన ఎన్నికల ప్రచార హోరు
ప్రజాశక్తి – అవనిగడ్డ : ఈనెల 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పోరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఏప్రిల్లో…
ఎలాంటి ప్రచారాలూ నిర్వహించకూడదు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె.బాలాజీ ప్రజాశక్తి – కలక్టరేట్ (కృష్ణా) : ఈ నెల 13న సాధారణ ఎన్నికల పోలింగ్ జరగనున్న దృష్ట్యా 48 గంటల…
27 నుండి ఓపెన్ చదరంగం పోటీలు
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చదరంగం పోటీలను ఈనెల 27 28 తేదీలలో గురు నానక్ కాలనీ గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్…
అభ్యర్థుల ప్రచారాల జోరు
ప్రజాశక్తి – వన్టౌన్ : వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా కోటేశ్వరరావు విజయంతోనే బిసి వర్గాలకు మేలు జరుగుతుందని ఎపి రజక వృత్తిదారుల సంఘం…