బిజినెస్

  • Home
  • విధుల్లోకి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది

బిజినెస్

విధుల్లోకి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది

May 13,2024 | 07:26

2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు ముంబయి : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తమ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.…

బిఎస్‌ఎన్‌ఎల్‌లో 2 కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లు

May 12,2024 | 21:20

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి డేటా వోచర్‌ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్‌.…

6 గంటల్లోనే రైల్వే క్యాన్సిల్‌ టికెట్ల సొమ్ము!

May 10,2024 | 22:05

ముంబయి : ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేయించుకునే రైల్వే ప్రయాణికులు బుక్‌ చేసిన ట్రైన్‌ టికెట్‌ను ఏ కారణం వల్లనైనా క్యాన్సిల్‌ చేసినా, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండి చివరి…

భారీ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు

May 10,2024 | 21:30

ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్‌, ఐటిసి వంటి అధిక వెయిటేజీ కలిగిన…

గోల్డ్‌ ఫైనాన్స్‌ తీసుకుంటే చేతికి రూ.20 వేలే!

May 10,2024 | 21:20

న్యూఢిల్లీ : నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి) నగదు పంపిణీని రూ.20 వేలకు పరిమితం చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. బంగారం రుణం…

అదరగొట్టిన ఎస్‌బిఐ

May 10,2024 | 08:41

మార్చి త్రైమాసికంలో రూ.20,698 కోట్ల లాభాలు తగ్గిన మొండి బాకీలు న్యూఢిల్లీ : దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఎస్‌బిఐ, పిఎన్‌బిలు బంఫర్‌ ఫలితాలను ప్రకటించాయి. గడిచిన…

రూ.7.30 లక్షల కోట్ల సంపద ఆవిరి

May 10,2024 | 07:57

సెన్సెక్స్‌ 1060 పాయింట్లు పతనం ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌ను ఎన్నికల భయం పట్టుకుంది. ఫలితాలు బిజెపికి ఊహించిన విధంగా అనుకూలంగా ఉండవన్న అనుమానాలు మార్కెట్‌ను అతలాకుతలం…

దలాల్‌ స్ట్రీట్‌లో ‘ఎన్‌డిఎ’పై భయాలు..!

May 9,2024 | 21:32

మెజారిటీపై అనుమానాలు.. ఇన్వెస్టర్లలో ఆందోళన బేర్‌ పంజాతో సెన్సెక్స్‌ 1060 పాయింట్ల పతనం రూ.7.3 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌లో ఎన్నికల…

కొనసాగిన ఎయిరిండియా ఉద్యోగుల ఆందోళన

May 9,2024 | 21:25

న్యూఢిల్లీ : ఎయిరిండియా ఉద్యోగుల అనుహ్యా సమ్మెతో ఆ సంస్థ విమానాల రద్దు కొనసాగుతోంది. ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంస్థకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా అనారోగ్య…