విధుల్లోకి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది
2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు ముంబయి : ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తమ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.…
2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు ముంబయి : ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తమ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.…
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి డేటా వోచర్ కాగా.. మరొకటి వ్యాలిడిటీ పొడిగింపు ప్లాన్.…
ముంబయి : దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్, ఐటిసి వంటి అధిక వెయిటేజీ కలిగిన…
న్యూఢిల్లీ : నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బిఎఫ్సి) నగదు పంపిణీని రూ.20 వేలకు పరిమితం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బంగారం రుణం…
మార్చి త్రైమాసికంలో రూ.20,698 కోట్ల లాభాలు తగ్గిన మొండి బాకీలు న్యూఢిల్లీ : దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్లు ఎస్బిఐ, పిఎన్బిలు బంఫర్ ఫలితాలను ప్రకటించాయి. గడిచిన…
మెజారిటీపై అనుమానాలు.. ఇన్వెస్టర్లలో ఆందోళన బేర్ పంజాతో సెన్సెక్స్ 1060 పాయింట్ల పతనం రూ.7.3 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబయి : దలాల్ స్ట్రీట్లో ఎన్నికల…
న్యూఢిల్లీ : ఎయిరిండియా ఉద్యోగుల అనుహ్యా సమ్మెతో ఆ సంస్థ విమానాల రద్దు కొనసాగుతోంది. ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంస్థకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా అనారోగ్య…
క్యూ4లో రూ.3,010 కోట్ల ఆర్జన న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)…
86 విమానాల రద్దు ప్రయాణికుల ఆందోళన డిజిసిఎ నోటీసులు న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో ఉద్యోగులు ముకుమ్మడి సెలవులు పెట్టారు. దీంతో బుధవారం…