జాతీయం

  • Home
  • ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు

జాతీయం

ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా గ్రూప్‌-డి పోస్టులు

Apr 27,2024 | 14:52

న్యూ ఢిల్లీ: న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌, నార్తర్న్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో గ్రూప్‌-డి 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫుట్‌బాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌,…

హేమంత్‌ సోరెన్‌కు నిరాశ.. బెయిల్‌ నిరాకరణ

Apr 27,2024 | 14:42

రాంచీ : జార్కండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు నిరాకరించింది. తన మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు…

మరింత దిగజారనున్నబిజెపి : అఖిలేష్‌ యాదవ్‌

Apr 27,2024 | 14:29

ఢిల్లీ : ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్‌…

అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

Apr 27,2024 | 14:21

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంద. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. వీరి కారు సౌత్‌ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని…

ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌

Apr 27,2024 | 12:08

ఢిల్లీ: ఇటీవల ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ అక్రమాల కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో…

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

Apr 27,2024 | 10:27

మణిపూర్‌ : మణిపూర్‌లోని బిష్ణుపూర్‌ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. శనివారం తెల్లవారు జామున సీఆర్‌పీఎఫ్‌ 128 బెటాలియన్‌ పర్యవేక్షణలో…

‘కూ’ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

Apr 27,2024 | 10:10

భారత మైక్రోబ్లాగింగ్‌ యాప్‌ వెల్లడి ‘ఎక్స్‌’కు పోటీగా గతంలో ప్రచారం కల్పించిన మోడీ సర్కారు న్యూఢిల్లీ : ప్రపంచంలో తీవ్రంగా ప్రాచుర్యం పొందిన ట్విట్టర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)కు…

లక్ష్యాలను చేరుకోని పిఎం-కిసాన్‌

Apr 27,2024 | 10:09

న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షేమమే ధ్యేయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌) ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. ముఖ్యంగా రైతన్నల ఆదాయాన్ని…

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి సిద్దమవుతున్న నేతలు..

Apr 27,2024 | 09:09

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా…