రాష్ట్రం

  • Home
  • గోదావరి దాటుతూ ముగ్గురు మృతి

రాష్ట్రం

గోదావరి దాటుతూ ముగ్గురు మృతి

May 12,2024 | 20:30

ప్రజాశక్తి-ఆత్రేయపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ) :గౌతమి గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. ఈ ఘటన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ…

వైసిపి నేతల దాడిలో పలువురికి గాయాలు

May 12,2024 | 19:30

రెంటచింతల: పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్‌…

పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంచాలి: కూటమి నేతలు

May 12,2024 | 18:08

అమరావతి: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్‌…

తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ..!

May 12,2024 | 16:48

ప్రజాశక్తి-తిరుపతి: మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం…

విజయవాడ బస్‌స్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

May 12,2024 | 16:38

ప్రజాశక్తి-విజయవాడ : ఓటు వేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు లక్షలాది మంది ఏపీ ఓటర్లు తరలివస్తున్నారు. అయితే ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో మాత్రం ఆర్టీసీ…

విశాఖలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు.. కారులో రూ.కోటిన్నర వదిలేసి పరార్‌..

May 12,2024 | 16:17

ప్రజాశక్తి-విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్కే బీచ్‌ సమీపంలోని పాండురంగాపురం వద్ద రూ.కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు…

మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌

May 12,2024 | 16:09

ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాలను పింక్‌ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో…

నంద్యాల ఎస్‌పి, ఎస్‌డీపీవో, సిఐపై చర్యలకు ఈసీ ఆదేశం

May 12,2024 | 15:47

ప్రజాశక్తి-అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో…

అకాల వర్షంతో అవస్థలు పడ్డ పోలింగ్‌ సిబ్బంది

May 12,2024 | 15:39

 ఈదురు గాలులకు పోలింగ్‌ పరికరాల పంపిణీ కేంద్రం వద్ద కుప్పకూలిన టెంట్లు  పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులు ప్రజాశక్తి-కొత్తపేట(అంబేద్కర్‌ కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో…