గోదావరి దాటుతూ ముగ్గురు మృతి
ప్రజాశక్తి-ఆత్రేయపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ) :గౌతమి గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ…
ప్రజాశక్తి-ఆత్రేయపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ) :గౌతమి గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ…
రెంటచింతల: పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్…
అమరావతి: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్ కుమార్ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్…
ప్రజాశక్తి-తిరుపతి: మరి కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్న వేళ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం…
ప్రజాశక్తి-విజయవాడ : ఓటు వేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు లక్షలాది మంది ఏపీ ఓటర్లు తరలివస్తున్నారు. అయితే ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో మాత్రం ఆర్టీసీ…
ప్రజాశక్తి-విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద రూ.కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు…
ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్ పోలింగ్ స్టేషన్ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలను పింక్ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో…
ప్రజాశక్తి-అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో…
ఈదురు గాలులకు పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రం వద్ద కుప్పకూలిన టెంట్లు పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు నానా ఇబ్బందులు ప్రజాశక్తి-కొత్తపేట(అంబేద్కర్ కోనసీమ) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో…