ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను బలపర్చండి
-దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి -ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో:ఎన్నికల్లో ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను…
-దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి -ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో:ఎన్నికల్లో ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను…
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇండియా వేదిక భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని,…
-వారి అభివృద్ధికి ఏం చేశారో, ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పాలి? -గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు -అరకు పార్లమెంట్ స్థానంలో బిజెపి, వైసిపిలను ఓడించండి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఓటమి భయంతో వైసిపి నేతలు అసత్యపు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీలు పి అనురాధ, అశోక్ బాబు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎ…
హైదరాబాద్ : రాజకీయ కక్షతోనే కవితను, కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తమపై మోడీకి ఈ…
ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి జిల్లా) :బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్.నరసింహారావు అరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిఒ నెంబర్ 3 రద్దు కావడానికి కమ్యూనిస్టులే కారణమంటూ…
-బిజెపిని, దాని పొత్తు, తొత్తు పార్టీలను సాగనంపండి -నేను కోరుకునే మనుషులకు ఒక్కసారి అవకాశమివ్వండి : కిశోర్ చంద్రదేవ్ ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) :బిజెపి…
ప్రజాశక్తి- ప్రొద్దుటూరు :’ న్యాయం కోసం పోరాడుతున్న నాకు, నా భర్త రాజశేఖర్రెడ్డి, షర్మిలకు ప్రాణహాని ఉందని’ మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్.సునీత చెప్పారు. వైఎస్ఆర్…
ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు అసెంబ్లీలో మద్దతిచ్చిన టిడిపి ఇప్పుడు దుష్ప్రచారం తగదు : సజ్జల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టును…