జిల్లా-వార్తలు

  • Home
  • సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ : ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి

జిల్లా-వార్తలు

సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ : ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి

Apr 27,2024 | 12:00

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్పల మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌, కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌, గ్రామసభలు నిర్వహించినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌…

వ్యక్తి దారుణహత్య

Apr 27,2024 | 11:55

కదిరి రూరల్‌ (అనంతపురం) : కదిరి రూరల్‌ మండలం గంగన్నగారిపల్లికి చెందిన ఎల్‌ మోహన్‌ అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన…

బైక్‌కు కుక్క అడ్డుపడి ప్రమాదం – విద్యార్థిని మృతి

Apr 27,2024 | 11:49

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : బైక్‌ కు కుక్క అడ్డుపడటంతో ప్రమాదం జరిగి విద్యార్థిని మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన శనివారం జరిగింది. నార్పల మండల…

కొవ్వాడలో అణుకుంపటి పెట్టి జిల్లాను నాశనం చేసే బిజెపిని ఎన్నికల్లో ఓడించాలి : సిపిఎం

Apr 27,2024 | 11:37

కొవ్వాడ (శ్రీకాకుళం) : కొవ్వాడలో అణుకుంపటి పెట్టి జిల్లాను నాశనం చేసే బిజెపిని ఎన్నికల్లో ఓడించాలని … సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ…

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : అల్లూరిలో ప్రచారం

Apr 27,2024 | 11:20

ఎటపాక-చింతూరు (అల్లూరి) : సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై ఓటు వేసి ప్రజా సమస్య ల పై నిరంతరం పోరాడుతున్న సిపిఎం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను…

కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలి : మంగళగిరిలో ప్రచారం

Apr 27,2024 | 11:14

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ…

అరకు సిపిఎం అభ్యర్థిని గెలిపించాలంటూ… విస్తృత ప్రచారం

Apr 27,2024 | 11:07

అరకు (విశాఖ) : అరకువేలి మండలం పద్మాపురం పంచాయితీలో ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పి.అప్పలనరసకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు…

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిదే : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

Apr 27,2024 | 09:19

ప్రజాశక్తి – రామసముద్రం (మదనపల్లి నియోజకవర్గం- అన్నమయ్య జిల్లా) : దేశ చరిత్రలో రాష్ట్ర సచివాలయాన్ని సైతం అప్పులకు తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి…

ఎవరి పల్లకి మోస్తున్నారు..?

Apr 27,2024 | 09:10

విలేకరులతో మాట్లాడుతున్న రంగన అశ్వర్థ నారాయణ         ధర్మవరం టౌన్‌ : మూడు నెలల క్రితం వరకు ఎన్నికల్లో ఎవరి పల్లికీ మోయమని…