జిల్లా-వార్తలు

  • Home
  • ‘చెరగని సిరా వదంతులను నమ్మొద్దు

జిల్లా-వార్తలు

‘చెరగని సిరా వదంతులను నమ్మొద్దు

May 13,2024 | 00:10

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున ప్రజాశక్తి- విశాఖపట్నం : చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ, ఓటు…

ఈవీఎంల పరిశీలన

May 13,2024 | 00:09

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సోమవారం జరగనున్న ఎన్నికల కోసం సిబ్బందికి కేటాయించేందుకు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్ధంగా ఉంచిన ఈవీఎం మిషన్‌లను ఎన్నికల స్టేట్‌ అబ్జర్వర్‌ మయూర్‌ కె…

ఓటు కోసం వలస కూలీలు రాక

May 13,2024 | 00:06

  ప్రజాశక్తి- అనంతగిరి: ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మండలంలోని వలస కూలీలు తిరుగు గ్రామానికి తరలి వచ్చారు. మండలంలోని ఎన్‌ఆర్‌ పురం, భీంపొలు, గంమ్మట తదితర…

పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

May 13,2024 | 00:06

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంకవద్ద ఉన్న త్రిబుల్‌ ఐటీ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో 256 పోలింగ్‌ ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన…

నేడే ఓట్ల పండగ

May 13,2024 | 00:05

పోలింగ్‌కు సర్వం సిద్ధం ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని…

ఓటరు తీర్పు నేడు

May 13,2024 | 00:04

పోలింగ్‌ సామగ్రితో గుంటూరు ఏసీ కాలేజీ నుండి పోలింగ్‌కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవిఎంలు,…

ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతితోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది

May 13,2024 | 00:04

 ప్రొఫెసర్‌ వార్డ్‌ బైరన్‌ స్కాట్‌ ప్రజాశక్తి-గుంటూరు: భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజ కీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతీయ ప్రజా స్వామ్యం వర్ధిల్లు తుందని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ…

ముమ్మరంగా తనిఖీలు

May 13,2024 | 00:03

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు: మండలంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై రవీంద్ర ఆదివారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రంలో వివిధ ప్రాంతాలలో స్పెషల్‌ పార్టీ…

పెదలబుడులో తాగునీటి ఎద్దడి

May 13,2024 | 00:02

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని పెదలబుడు మేజర్‌ పంచాయితీ పెదలబుడు గ్రామంలో తాగునీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 350 కుటుంబాలు 1200 పైగా జనాభా నివసిస్తున్నారు.…