అన్నమయ్య-జిల్లా

  • Home
  • లెనిన్‌ ఆశయాలను కొనసాగించాలి

అన్నమయ్య-జిల్లా

లెనిన్‌ ఆశయాలను కొనసాగించాలి

Apr 22,2025 | 21:17

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ కార్మికుల శ్రమ దోపిడీ నుండి విముక్తి కలిగించి పెట్టుబడి దారుల రాజ్యాన్ని కూల్చిన ప్రథమ సోషలిస్ట్‌ రాజ్య నిర్మాత లెనిన్‌ కార్మిక…

పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలి : సిపిఎం

Apr 22,2025 | 21:16

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ జగన్‌ సర్కారు పోయి, బాబు ప్రభుత్వం వచ్చినా ప్రజలకు విద్యుత్తు షాకులు తప్పడం లేదని సిపిఎం జిల్లా కన్వీనర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. స్మార్ట్‌ మీటర్లు…

సివిల్స్‌లో మెరిసిన జిల్లా వాసులు

Apr 22,2025 | 21:06

ప్రజాశక్తి-చెన్నూరు/కడప టౌన్‌ అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యుపిఎస్‌పి నిర్వహించిన సివిల్స్‌-24 పరీల్లో కడప జిల్లాకు చెందిన ఇద్దరు మెరిశారు. చెన్నూరుకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి 151వ…

చిరుత మతి కేసు నుంచి విముక్తి కల్పించండి

Apr 21,2025 | 21:05

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ చిరుత మతి ఘటనలో తమ వారిపై అన్యాయంగా కేసులు పెట్టారని, కేసుల నుంచి తమ వారికి విముక్తి కల్పించాలని కోరుతూ మదనపల్లి రూరల్‌ మండలం…

ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి

Apr 21,2025 | 21:04

ప్రజాశక్తి-రాయచోటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ అధికారులను ఆదేశిం చారు.రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్‌ఎస్‌ హాలులో…

వక్ఫ్‌ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర

Apr 21,2025 | 21:00

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వక్ఫ్‌ బిల్లు చట్టం కాకముందే కేంద్రం కార్పొరేట్లకు 99 ఏళ్లకు లీజు ప్రతిపాదనలు తయారు చేసిందని, అల్ప సంఖ్యాక వర్గాల రక్షణ,…

డయాలసిస్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Apr 21,2025 | 20:59

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలోని డయాలసిస్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్‌ పి.వి.ఎన్‌.రాజు తెలియజేశారు. ప్రాంతీయ వైద్యశాలలో నెఫ్రాలజీ విభాగానికి సంబంధించిన డయాలసిస్‌…

ఆందోళనకరం

Apr 19,2025 | 20:54

జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు ఆందోళన కలి గించాయి. గంజాయి కేసుల్లో అరెస్టైన సోను అలియాస్‌ పాండు అనే యు వకుడు కస్టోడియల్‌ హింస కారణంగానే మృతి…

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల శాస్త్రీయ తొలగింపుపై అవగాహన అవసరం

Apr 19,2025 | 20:50

ప్రజాశక్తి-రాయచోటి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల శాస్త్రీయ తొలగింపుపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ఎస్‌హెచ్‌జి గ్రూపుల ద్వారా ఈ-వ్యర్థాల సేకరణ జరుగుతుందనికలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి పేర్కొన్నారు. శనివారం ఉదయం…