అన్నమయ్య-జిల్లా

  • Home
  • కాంగ్రెస్‌తోనే’ఉక్కు’ కల సాకారం

అన్నమయ్య-జిల్లా

కాంగ్రెస్‌తోనే’ఉక్కు’ కల సాకారం

May 11,2024 | 21:42

ప్రజాశక్తి – కడప ప్రతినిధికడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని ఎఐసిసి నాయకులు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని పుత్తా…

రాష్ట్రంలో బలంగా ఇండియా వేదిక

May 11,2024 | 21:31

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్రంలో ఇండియా వేదిక బలంగా ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. శనివారం రాజంపేటలోని ఎఐటియుసి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి

May 11,2024 | 21:26

ప్రజాశక్తి-రాయచోటి/మదనపల్లి జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలలో సౌకర్యాలు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం రాయచోటి పట్టణంలోని నురానిమసీదువీధి, గుర్రంకొండ…

నేటితో ప్రచారానికి తెర

May 10,2024 | 21:37

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఈ నెల 13 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు శనివారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగుస్తోంది. పోలింగ్‌ ముగిసే వరకు 48…

అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి

May 10,2024 | 21:33

ప్రజాశక్తి – జమ్మలమడుగు/చాపాడు వైసిపి అరాచక పాలనకు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం…

పేదల భవిష్యత్తు కోసం యజ్ఞం చేశా

May 10,2024 | 21:32

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సచివాలయాల్లో పౌరసేవలు, వాలంటీర్లతో అవ్వాతాతలకు ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇవ్వడం, ఇంటికే వచ్చి రేషన్‌ పంపిణీ చేయడం, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్‌…

నేడు కడపలో జగన్‌ సిద్ధం సభ

May 9,2024 | 21:58

ప్రజాశక్తి- కడప అర్బన్‌ వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 10న నగరంలో పర్యటించనున్న నేప థ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్‌పి…

పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి-అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌

May 9,2024 | 21:56

ప్రజాశక్తి -రాయచోటి ఈనెల 13న నిర్వహించబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ రాజకీయ పార్టీ నాయకులకు…

ప్రజలు న్యాయం వైపు నిలబడాలి

May 9,2024 | 21:53

ప్రజాశక్తి – వేంపల్లె / లింగాల సార్వత్రిక ఎన్నికల్లో న్యాయం వైపు కడప ప్రజలు నిలబడాలని పిసిసి ఛీప్‌, కడప కాంగ్రెసు ఎంపీ అభ్యర్థి షర్మిల అన్నారు.…