వైయస్ఆర్-కడప

  • Home
  • నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి : కలెక్టర్‌

వైయస్ఆర్-కడప

నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి : కలెక్టర్‌

Mar 23,2024 | 21:49

ప్రజాశక్తి – కడప వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దష్టి సారించామనితాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టామని కలెక్టర్‌ వి.విజరు రామరాజు…

ఉపాధికి నీలినీడలు

Apr 26,2024 | 21:42

ప్రజాశక్తి-రాయచోటి/చాపాడు/పోరుమామిళ్ల ఉపాధి కూలీలకు అధిక ఎండలకు తిప్పలు తప్పడం లేదు. అందుకు అనుగుణంగా అలవెన్సులు, సేద తీరేందుకు వసతి కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కేంద్రంలోని బిజెపి…

నామినేషన్ల పరిశీలన పూర్తి

Apr 26,2024 | 21:40

ప్రజాశక్తి- కడప ప్రతినిధి కడప పార్లమెంట్‌ ఎన్నికల బరిలో 14 మంది నిలిచారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం 32 దరఖాస్తులను స్క్రూటినీ చేసింది. 18…

వైభవంగా శ్రీకోదండరాముడి పుష్పయాగం

Apr 26,2024 | 21:26

ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్ప యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4.00 గంటలకు సుప్ర భాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ…

కెసి కాలువ దుస్థితి మారేదెన్నడో?

Apr 26,2024 | 21:24

ప్రజాశక్తి-చాపాడు జిల్లాలోనే అధికంగా వ్యవసాయానికి సాగునీరు అందించే ప్రాజెక్ట్‌లలో కెసి కెనాల్‌ ప్రధానమైనది. జిల్లాలో సుమారుగా 92 వేల ఎకరాలకు కెసి కెనాల్‌ పరిధిలో సాగునీరు అందే…

సంక్షేమమే వైసిపి ఎజెండా:ఎంపీ

Apr 26,2024 | 21:22

ప్రజాశక్తి- రైల్వేకోడూరు రాష్ట్ర సంక్షేమమే వైసిపి ఎజెండా అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బజారులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైస్‌…

వైభవంగా శ్రీకోదండరాముడి చక్రస్నానం

Apr 25,2024 | 22:17

ప్రజాశక్తి – ఒంటిమిట్టవైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో…

అధికారం ఇస్తే రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాం

Apr 25,2024 | 22:15

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌/రైల్వేకోడూరుఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌…

వైసిపిలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

Apr 25,2024 | 22:02

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ కడపలో టిడిపికి మరో షాక్‌ తగిలింది. తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసిపిలో చేరారు. గురువారం నామినేషన్‌…

ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోండి- చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌

Apr 25,2024 | 21:59

ప్రజాశక్తి-మదనపల్లి ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రమాద బీమా పాలసీని ప్రవేశపెట్టినట్లు చీఫ్‌ పోస్ట్మాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని…