ఈవీఎంల పరిశీలన
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సోమవారం జరగనున్న ఎన్నికల కోసం సిబ్బందికి కేటాయించేందుకు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్ధంగా ఉంచిన ఈవీఎం మిషన్లను ఎన్నికల స్టేట్ అబ్జర్వర్ మయూర్ కె…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సోమవారం జరగనున్న ఎన్నికల కోసం సిబ్బందికి కేటాయించేందుకు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్ధంగా ఉంచిన ఈవీఎం మిషన్లను ఎన్నికల స్టేట్ అబ్జర్వర్ మయూర్ కె…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంకవద్ద ఉన్న త్రిబుల్ ఐటీ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో 256 పోలింగ్ ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పోలింగ్ కేంద్రం జిల్లాలోనే మొట్ట మొదటిది. ఈ పోలింగ్ కేంద్రానికి మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో ఎన్నికల సమయంలో…
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్: సోమవారం జరగనున్న ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు సెయింట్ పాల్స్…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులకు 48 గంటల పాటు డ్రైడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం నుంచి యర్రగొండ పాలెం పట్టణంలోని…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ ఎంఎల్ఎ అభ్యర్థి బూదాల అజితారావు అన్నారు. యర్రగొండపాలెం పట్టణంలో శనివారం ఆమె…
ప్రజాశక్తి-దర్శి : తనను ఆదరిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానని టిడిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. దర్శిలో…
ప్రజాశక్తి-గిద్దలూరు : మండల పరిధిలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన ఆరవీటి శ్రీను ఆధ్వర్యంలో టిడిపి కూటమి గిద్దలూరు నియోజక వర్గ…
ప్రజాశక్తి- కొత్తపట్నం : పేదల సంక్షేమానికి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు వైసిపి ఒంగోలు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి…