బాపట్ల

  • Home
  • రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం : డయేరియా రోగులను పరామర్శించిన ఆర్జేడీ

బాపట్ల

రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం : డయేరియా రోగులను పరామర్శించిన ఆర్జేడీ

Mar 27,2024 | 23:31

ప్రజాశక్తి – కర్లపాలెం రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని వైద్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ శోభారాణి అన్నారు. మండలంలోని…

యం. యల్‌. ఎ పర్యటన

Jan 20,2025 | 17:12

ప్రజాశక్తి -యద్దనపూడి (బాపట్ల) : మండలంలోని మున్నంగివారిపాలెం, తనుబద్దివారిపాలెం, చీమటావారిపాలెం, యద్దనపూడి, సూరవరపుపల్లి గ్రామాలలో సోమవారం పర్చూరు శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు పర్యటీంచారు.పలువురిని పారామర్శించారు. మున్నంగివారిపాలెం…

ట్రెజరీ నూతన కార్యవర్గం ఎన్నిక

Jan 19,2025 | 23:56

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల ట్రెజరీ యూనిట్‌ అసోసియేషన్‌ ఎన్నిక జిల్లా ట్రెజరీ కార్యాలయం ఆవరణలో ఆదివారం నిర్వహించారు. ప్యానల్‌ నూతన అధ్యక్షులుగా ఎస్‌.కొండలరావు, కార్యదర్శిగా కె.పవన వెంకట కుమార్‌,…

మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

Jan 19,2025 | 23:53

ప్రజాశక్తి-చిన్నగంజాం:  ప్రాధాన్యతా క్రమంలో మత్స్యకారుల సమస్యలు పరిష్కారానికి కషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గ పరిధిలోని చిన్నగంజాం, కారంచేడు మండలాలలో విస్తతంగా…

తీరంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు

Jan 19,2025 | 23:52

ప్రజాశక్తి-చీరాల: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి సముద్ర తీరంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు అన్నారు. ఆదివారం చీరాల మండలం వాడరేవు గ్రామంలో…

ఆలోజింపచేసిన ‘చీకటి పువ్వు’

Jan 19,2025 | 23:51

ప్రజాశక్తి-ఒంగోలు సిటీ: పివిఆర్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న నాటిక ప్రదర్శనలు ఆహుతులను అలరిస్తున్నాయి. ఎన్‌టిఆర్‌ కళాపరిషత్‌ రెండోరోజూ ఆదివారం నాటికలు ప్రదర్శించారు. తొలుత పాత చీరాల నటరాజ నాదస్వర…

స.హ.చట్టాన్ని కాపాడుకోవాలి

Jan 19,2025 | 00:37

ప్రజాశక్తి -బాపట్ల : సహచట్ట ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి. శామ్యూల్‌ జోనాథన్‌…

రహదారి నిబంధనలు పాటించాలి

Jan 19,2025 | 00:35

ప్రజాశక్తి-బాపట్ల : వాహన చోదకులు రహదారి నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి డివి. రంగారావు తెలిపారు. జాతీయ…

గ్రామాల్లో ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌’

Jan 19,2025 | 00:34

ప్రజాశక్తి- సంతమాగులూరు : మండల పరిధిలోని పలుగ్రామాల్లో స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ జ్యోతిర్మయి సంతమాగులూరులో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు.…

ధర్నాను జయప్రదం చేయాలని..కరపత్ర ప్రచారం

Jan 19,2025 | 00:32

ప్రజాశక్తి-చెరుకుపల్లి : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని…