బాపట్ల

  • Home
  • రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం : డయేరియా రోగులను పరామర్శించిన ఆర్జేడీ

బాపట్ల

రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం : డయేరియా రోగులను పరామర్శించిన ఆర్జేడీ

Mar 27,2024 | 23:31

ప్రజాశక్తి – కర్లపాలెం రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తోందని వైద్య శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ శోభారాణి అన్నారు. మండలంలోని…

బైక్‌ను ఢీకొట్టిన కారు – ఇద్దరు చిన్నారులు మృతి

May 12,2024 | 12:58

బాపట్ల జిల్లా : బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం చినగంజాం రొంపేరు కాలువ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్ళు…

144 సెక్షన్‌ అమలు: ఎస్‌పి

May 12,2024 | 00:00

ప్రజాశక్తి-వేటపాలెం: 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున అయిదుగురికి మించి గుంపులుగా తిరగరాదని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఐపీఎస్‌ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌…

కాలువలో పడిన కారు

May 11,2024 | 15:56

ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : కారంచేడు వద్ద ఆంజనేయస్వామి బొమ్మ సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయింది. శనివారం చీరాల నుంచి కారంచేడు వైపు అతివేగంగా వచ్చిన ఒక కారు…

ప్రజలపై వైసీపీ ప్రభుత్వం మోయలేని భారాలు మోపింది : ఇండియా వేదిక నాయకులు

May 11,2024 | 12:05

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : వైసిపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు మోపిందని ఇండియా వేదిక నాయకులు విమర్శించారు. శనివారం మండల పరిధిలోని పందిళ్ళపల్లిలో జరిగిన ప్రచార మీటింగ్లో…

ఇండియా వేదికతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ

May 10,2024 | 00:12

ప్రజాశక్తి – వేమూరు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ అధికారానికి వస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందని కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్ధి బురగా సుబ్బారావు పేర్కొన్నారు. వేమూరు, కొల్లూరు మండలాల్లో…

అవినీతి లేకుండా చేస్తాం

May 10,2024 | 00:11

ప్రజాశక్తి – బాపట్ల అవినీతి రహిత పాలనే లక్ష్యంగా బాపట్లను తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి గంటా అంజిబాబు అన్నారు. పట్టణంలో ఆయన స్వగృహంలో గురువారం ఏర్పాటు…

ఇండియా కూటమిదే విజయం : కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు

May 10,2024 | 00:10

ప్రజాశక్తి – రేపల్లె ఒకరు నవరత్నాలు, మరోకరు సూపర్‌ సిక్స్‌ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఇండియా వేదిక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు.…

టిడిపి కూటమి విజయంతోనే రాష్ట్రాభివృద్ధి

May 10,2024 | 00:07

ప్రజాశక్తి – రేపల్లె రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేనా, బీజేపీ కూటమి వల్లే సాధ్యమని డాక్టర్ అనగాని కమల పేర్కొన్నారు. పట్టణంలోని 14, 15వ వార్డుల్లో…

విభజన హామీల మాటేమిటి : జెవివి

May 10,2024 | 00:05

ప్రజాశక్తి – బాపట్ల రాష్ట్ర విభజన జరిగి దశాబ కాలం పూర్తయినా విభజన హామీలు అమలు జరగలేదని, ఆ హామీల మాటేమిటని జెవివి జిల్లా అధ్యక్షులు వై…