పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభం
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు రూరల్, నిడదవోలుజిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం పూర్థిస్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు రూరల్, నిడదవోలుజిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం పూర్థిస్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత…
ఎన్నికల సిబ్బందిని తీసుకువెళ్లేందుకు సిద్ధంచేసిన బస్సులు ప్రజాశక్తి -దేవరపల్లి గోపాలపురం నియోజవర్గంలోని పోలింగ్ స్టేషన్ వారీగా వెళ్లవలసిన పోలింగ్ సామగ్రిని ఇవిఎంలను మరియు పోలింగ్ సిబ్బందిని పోలీస్…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి సార్వత్రిక ఎన్నికలకు ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే…
మస్తరు తీసుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాశక్తి-ఉండ్రాజవరం గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను పెంచి, పే స్లిప్పులు ఇవ్వాలని దమ్మెన్ను ఉపాధి హామీ కూలీలు దంపనబోయిన ధనలక్ష్మి,…
చాగల్లు మండలలో అరటి తోట పరిశీలిస్తున్న సుబ్బారావు ప్రజాశక్తి-యంత్రాంగం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు భారీ వర్షం…
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ఎపి ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో రాజమ హేంద్రవరంలోని తిరుమల విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులతో స్టేట్ ఫస్ట్, ఇతర…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : చాగల్లు మండలంలో మంగళవారం ఆకస్మికంగా వచ్చిన గాలి వాన వల్ల నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం జిల్లా…
ఉండ్రాజవరం ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్టు ప్రజాశక్తి-యంత్రాంగం ద్రోణి ప్రభావంతో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల…
ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్స్థానిక సుందరశ్రీ కళ్యాణ మండపంలో పిఒ, ఎపిఒ 2వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్కాంత్ సరోఛ్ మాట్లాడారు.…