తూర్పు-గోదావరి

  • Home
  • పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ ప్రారంభం

తూర్పు-గోదావరి

పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ ప్రారంభం

May 12,2024 | 22:49

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు రూరల్‌, నిడదవోలుజిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ కోసం పూర్థిస్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత…

ఎన్నికల సిబ్బంది తరలింపునకు బస్సులు

May 12,2024 | 22:11

ఎన్నికల సిబ్బందిని తీసుకువెళ్లేందుకు సిద్ధంచేసిన బస్సులు ప్రజాశక్తి -దేవరపల్లి గోపాలపురం నియోజవర్గంలోని పోలింగ్‌ స్టేషన్‌ వారీగా వెళ్లవలసిన పోలింగ్‌ సామగ్రిని ఇవిఎంలను మరియు పోలింగ్‌ సిబ్బందిని పోలీస్‌…

ప్రచారానికి తెర…

May 11,2024 | 22:34

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి సార్వత్రిక ఎన్నికలకు ప్రచార ఘట్టం ముగియడంతో ప్రలోభాల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు నుంచే…

ఉపాధి హామీ పని దినాలు పెంచాలి

May 11,2024 | 16:59

మస్తరు తీసుకుంటున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ప్రజాశక్తి-ఉండ్రాజవరం గ్రామీణ ఉపాధి హామీ పని దినాలను పెంచి, పే స్లిప్పులు ఇవ్వాలని దమ్మెన్ను ఉపాధి హామీ కూలీలు దంపనబోయిన ధనలక్ష్మి,…

నేలవాలిన చేలు.. తడిచిన ధాన్యం

May 8,2024 | 23:13

చాగల్లు మండలలో అరటి తోట పరిశీలిస్తున్న సుబ్బారావు ప్రజాశక్తి-యంత్రాంగం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మంగళవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలులతో పాటు భారీ వర్షం…

పాలిసెట్‌ ఫలితాల్లో తిరుమల టాప్

May 8,2024 | 22:32

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ఎపి ప్రభుత్వం నిర్వహించిన పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షా ఫలితాల్లో రాజమ హేంద్రవరంలోని తిరుమల విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌, ఇతర…

అరటి రైతులను ఆదుకోవాలి : రైతు సంఘం

May 8,2024 | 17:48

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : చాగల్లు మండలంలో మంగళవారం ఆకస్మికంగా వచ్చిన గాలి వాన వల్ల నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా రైతు సంఘం జిల్లా…

ఈదురుగాలులు.. భారీ వర్షం

May 7,2024 | 23:01

ఉండ్రాజవరం ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్టు ప్రజాశక్తి-యంత్రాంగం ద్రోణి ప్రభావంతో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల…

ఎన్నికల పిఒ, ఎపిఒలకు శిక్షణ

May 6,2024 | 23:15

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌స్థానిక సుందరశ్రీ కళ్యాణ మండపంలో పిఒ, ఎపిఒ 2వ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్‌కాంత్‌ సరోఛ్‌ మాట్లాడారు.…