తూర్పు-గోదావరి

  • Home
  • ఆరోగ్యమే మహాభాగ్యం : పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్‌ సువర్చల

తూర్పు-గోదావరి

ఆరోగ్యమే మహాభాగ్యం : పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్‌ సువర్చల

Apr 26,2024 | 13:23

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఆరోగ్యమే మహాభాగ్యం అని, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు నివారించుకోవచ్చని పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్‌ సువర్చల, డాక్టర్‌ మల్లిఖార్జునరావు, డాక్టర్‌ భవాని…

ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్లగ్‌ మార్చ్‌

Apr 26,2024 | 12:17

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి శుక్రవారం పోలీసు కవత్తు నిర్వహించారు. కొవ్వూరు రూరల్‌ సిఐ…

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Apr 25,2024 | 23:40

బ్రాహ్మణగూడెంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి అరుణకుమారి ఎన్నికల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలో పలుచోట్ల కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన…

చాగల్లులో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ

Apr 25,2024 | 11:36

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : ప్రపంచ మలేరియా దినోత్సవంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బ్రాహ్మణ గూడెంలో డా.కేనిశిత, డాపిఆర్‌ఎల్‌ దేవి సమక్షంలో బ్రాహ్మణగూడెం గ్రామపరిధిలో అవగాహనా కార్యక్రమం…

పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ పనుల పూర్తి

Apr 24,2024 | 23:10

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల సిబ్బందికి ఫారం-12 ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ కి సంబంధించిన పనులను పూర్తి…

బాల్యవివాహాలను అరికట్టాలి

Apr 24,2024 | 18:22

మాట్లాడుతున్నసిడిపిఒ వైబిటి.సుందరి ప్రజాశక్తి-గోపాలపురం బాల్యవివాహాలను అరికట్టి, ఆడపిల్లలకు విద్యను అందించాలని సిడిపిఒ వైబిటి.సుందరి అన్నారు. బుధవారం మండలంలోని అంబేద్కర్‌ ఆశ్రమ పాఠశాల్లో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో బేటి…

వేమగిరిలో గోరంట్ల ప్రచారం..

Apr 24,2024 | 14:23

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మండలంలోని వేమగిరిలో బుధవారం రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ మాజీ ఉపసర్పంచ్‌, వైసీపీ…

పాలనా అంశాలపై కలెక్టర్లతో సిఎస్‌ సమీక్ష

Apr 23,2024 | 22:54

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం పరిపాలనా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయవాడలోని సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి…

ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి : తహశీల్దార్‌

Apr 23,2024 | 15:02

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పుగోదావరి) : చాగల్లు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామంలో మంగళవారం తహశీల్దార్‌, కొవ్వూరు నియోజకవర్గం సహాయ ఎన్నికల అధికారిణి కె.సావిత్రి, ఎంపీడీఓ నాతి బుజ్జి కలిసి…