గుంటూరు

  • Home
  • కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలి : మంగళగిరిలో ప్రచారం

గుంటూరు

కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలి : మంగళగిరిలో ప్రచారం

Apr 27,2024 | 11:14

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ…

నేడు పాలీసెట్‌ పరీక్ష

Apr 27,2024 | 00:49

ప్రజాశక్తి-గుంటూరు : పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నేడు నిర్వహిస్తున్న పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు నగరంలో 11, తెనాలి పట్టణంలో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం…

నామినేషన్ల పరిశీలన పూర్తి

Apr 27,2024 | 00:47

అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలిస్తున్న గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాలరెడ్డి ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాఖలు…

29న పొన్నూరుకు సిఎం జగన్‌

Apr 27,2024 | 00:46

ప్రజాశక్తి – పొన్నూరు : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈనెల 29న సాయంత్రం 3 గంటలకు పొన్నూరులోని రేపల్లె బస్టాండ్‌ సెంటర్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో…

30న తెనాలికి రానున్న చంద్రబాబు

Apr 27,2024 | 00:45

ప్రజాశక్తి – తెనాలి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30న తెనాలి రానున్నట్లు టిడిపి, జనసేన, బిజెపి…

మురళీకృష్ణ నామినేషన్‌ చెల్లదు : నరేంద్ర

Apr 27,2024 | 00:43

ప్రజాశక్తి – పొన్నూరు : పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నామినేషన్‌తో పాటు బీఫామ్‌ సమర్పించని మురళీకృష్ణ నామినేషన్‌ను తిరస్కరించాలని ఎన్‌డిఎ కూటమి…

కెల్‌యులో ప్రారంభమైన ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

Apr 27,2024 | 00:42

మలోజి అనీ స్పందనకు ధ్రువపత్రాన్ని అందజేస్తున్న కెఎల్‌యు విసి డాక్టర్‌ జి.పార్ధసారదివర్మ, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, కౌన్సెలింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎ.జగదీష్‌ తదితరులు ప్రజాశక్తి – తాడేపల్లి…

రూ.15 వేలు దాటిన పసుపు ధరలు

Apr 27,2024 | 00:40

ప్రజాశక్తి-దుగ్గిరాల : స్థానిక వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డులో పసుపు ధరలు క్వింటాళ్‌ రూ.15 వేలు పలికింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. కొత్త పంట డెల్టా…

వర్సిటీలో ముగిసిన నాక్‌ పర్యటన

Apr 27,2024 | 00:39

వర్సిటీలో కూరగాయల సాగును పరిశీలిస్తున్న నాక్‌ బృందం ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడ్రోజులుగా జరుగుతున్న నాక్‌ పీర్‌ కమిటీ పర్యటన శుక్రవారంతో…