ప్రజాశక్తి – చుండూరు
మండలంలోని ఆలపాడు గ్రామంలో నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన చేబ్రోలు అనిల్ కిషోర్ మృత దేహానికి వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు నివాళి అర్పించారు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-02-at-21.32.20.jpeg)