పింఛన్ అందజేస్తున్న దృశ్యంపండుగలా పెన్షన్ల పంపిణీ-సంబరాల్లో లబ్ధిదారులుప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:మండలంలో సోమవారం కూటమి ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ల్ కార్యక్రమంతో పండుగ వా తావరణం నెలకొంది. దేశంలో ఏ రా ష్ట్రంలోనూ లేని విధంగా నెలకు 4 వేల పెన్షన్ గత 3 నెలల 3 వేలు కలిపి ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేస్తుండ డంతో లబ్ధిదారులు సంబరపడుతున్నారు. ఈ మేరకు వరకవిపూడిలో టిడిపి అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, కోవెరపాలెంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్యాలు శ్రీనివాసులు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్ బాబు, ఇ స్కపా లెం పంచాయతీలో సర్పంచ్ ఇంగిలేల వెంకట చైతన్య కుమార్,, పాపిరె డ్డిపాలెంలో సర్పంచ్ కదురు వెంకట సుబ్బయ్య, కోడూరు చంద్రారెడ్డి, మే నాటి శీన య్య, తిరవళ్లూరు రామ సుబ్బయ్య, వరిగొండలో కోడూ రు శ్రీ నివాసులు రెడ్డి (చినబాబి రెడ్డి), క ర్పూరపు శ్రీని వాసులు రెడ్డి, నరుకూ రులో కొణతం రఘుబాబుల ప ర్య వేక్షణలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మల్లిఖార్జునపురంలో తాళ్లూరు వెం కట రమణ, జీవరత్నం, రామ్మోహన్ నాయుడు, మండలంలోని 22 గ్రామ పంచాయతీలలో టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో సచివాలయాల ఉద్యో గులు పెన్షన్లు పంపిణీ చేశారు.
![పండుగలా పెన్షన్ల పంపిణీ](https://prajasakti.com/wp-content/uploads/2024/07/01-tpg-1177.jpg)