మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
గుంటూరు
నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి
కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్
హైవే అధికారుల నిర్లక్ష్యానికి కారు వర్షపు నీటిలో చిక్కుకుంది.
పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ అన్నారు. ఆదివారం
హైదరాబాదులో సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి వైసీపీ పిఎసి నాయకులు ముద్రగడ పద్మనాభం
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దిపాలెం పిహెచ్ సి వైద్యులు డాక్టర్ యశస్వి తెలిపారు.
మండలంలోని మామిడాడ వద్ద ఏర్పాటు చేసిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకం పనులు పూర్తి అయ్యాయని జగ్గంపేట ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు.
నగరంలోని రాజా ట్యాంక్ పార్కులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) తెలిపారు.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ... కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే తడి చెత్త పొడి చెత్త సేకరణ చేసే క్లాప్ వాహన డ్రైవర్లు సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
కాకినాడకు చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ మురళీకృష్ణ యనమదల చేసిన కీలక పరిశోధన ప్రతిష్ఠాత్మక
క్లాప్ వాహన డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ
గత రెండేళ్లగా మన రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి వర్ణాతీతంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు స్పష్టం చేశారు.
ఫిట్ ఇండియా కార్యక్రమంలో పోలీసులు చేపట్టిన ర్యాలీని స్థానిక ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రు ప్రారంభించారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 22 మందికి టిడిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
బైక్ ను పాల ట్యాంకర్ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగింది.