ప్రజాశక్తి-కోటనందూరుమంత్రి దాడిశెట్టి రాజా తుని పట్టణంలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎపి మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు బాలు, రేలంగి రమణ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటరావు, సాల్మన్ రాజు, రెవెన్యూ అధికారి కె.శివాజీ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
![ఎపి ఎంప్లాయీస్ మినిస్ట్రీస్ డైరీ ఆవిష్కరణ](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Untitled-1-copy-96.jpg)