ప్రజాశక్తి-చల్లపల్లి : చల్లపల్లి గ్రామంలో సచివాలయం 3 పరిధిలోని ఎస్టీ కాలనీకి చెందిన పొన్నా సుబ్బారావు బుధవారం ఉదయం పెన్షన్ కు వెళుతూ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. అతనిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/Passed-out-while-going-to-pension.jpg)