ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో సర్వర్ పనిచేయకపోవడంతో పెన్షన్ లబ్ధిదారులు, అధికారులు గంటల కొద్ది ఇబ్బందికి గురయ్యారు. వృద్ధులు ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు కానీ సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశతో అధికారులు, పింఛన్ దారులు ఎదురుచూసిన సర్వర్ పనిచేయలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకపోయింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Server-down.jpg)