లేటెస్ట్ న్యూస్

  • Home
  • 39 నామినేషన్లకు 17 మంది అభ్యర్థులకు ఆమోదం : చీరాల ఆర్వో

లేటెస్ట్ న్యూస్

39 నామినేషన్లకు 17 మంది అభ్యర్థులకు ఆమోదం : చీరాల ఆర్వో

Apr 27,2024 | 12:57

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్‌ ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ను తాత్కాలికంగా…

మేనిఫెస్టోపై జగన్‌కు గౌరవం లేదు : చంద్రబాబు

Apr 27,2024 | 12:56

ప్రజాశక్తి-అమరావతి: వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మేనిఫెస్టోపై…

మోడీ ప్రసంగాన్ని ముక్తకంఠంతో ఖండించిన ప్రజాసంఘాలు

Apr 27,2024 | 12:49

విశాఖ : సిఐటియు జగదాంబ ఆఫీసులో ఆవాజ్‌ ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ రౌండ్‌ టేబుల్‌ లో వివిధ ప్రజా సంఘాల నుంచి…

అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశాం : కేటీఆర్‌

Apr 27,2024 | 12:38

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శనివారం ఉదయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జెండాను ఆవిష్కరించారు.…

ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌

Apr 27,2024 | 12:08

ఢిల్లీ: ఇటీవల ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ అక్రమాల కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో…

రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి? : షర్మిల

Apr 27,2024 | 12:00

ప్రజాశక్తి- పాయకరావుపేట : రాజధాని కట్టగలిగారా? రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి? అని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ప్రజలను అడిగారు..…

వ్యక్తి దారుణహత్య

Apr 27,2024 | 11:55

కదిరి రూరల్‌ (అనంతపురం) : కదిరి రూరల్‌ మండలం గంగన్నగారిపల్లికి చెందిన ఎల్‌ మోహన్‌ అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన…

బైక్‌కు కుక్క అడ్డుపడి ప్రమాదం – విద్యార్థిని మృతి

Apr 27,2024 | 11:49

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : బైక్‌ కు కుక్క అడ్డుపడటంతో ప్రమాదం జరిగి విద్యార్థిని మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన శనివారం జరిగింది. నార్పల మండల…

అరకు సిపిఎం అభ్యర్థిని గెలిపించాలంటూ… విస్తృత ప్రచారం

Apr 27,2024 | 11:07

అరకు (విశాఖ) : అరకువేలి మండలం పద్మాపురం పంచాయితీలో ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పి.అప్పలనరసకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు…