బోటుపై పోదాం – ఓటేద్దాం..!
విఆర్.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకొని క్యూలో…
విఆర్.పురం (అల్లూరు) : సార్వత్రిక ఎన్నికల వేళ … తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు సోమవారం ఉదయం నుండే పోలింగ్ బూత్ల వద్దకు చేరుకొని క్యూలో…
ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం) : ఓటేసేందుకు క్యూ లైన్లో నిలబడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం నెల్లిమర్ల మండలం, తంగుడుబిల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద జరిగింది.…
విజయవాడ : విజయవాడ మధ్య నియోజకవర్గంలోని రైల్వే ఫంక్షన్ హాల్ పోలింగ్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అమరావతి : కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపి అభ్యర్థి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.…
కృష్ణా : కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : సాధారణ ఎన్నికలు – 2024 సందర్భంగా ఈరోజు కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాలతోపాటు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల…
అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు…
అమరావతి : ఎన్టిఆర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఉదయం 9 గంటలకు నమోదయిన పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల మీడియా కేంద్రం వెల్లడించింది. 1. తిరువూరు…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఈ ఓటింగ్…