ప్రజాశక్తి-తాడికొండ : తాడికొండ మండలం కంతేరుకు చెందిన బెజ్జం మహేష్ తన కుటుంబ సభ్యులను ఊరుకు పంపే క్రమంలో ప్రమాదంలో కారు పల్టిలు కొట్టింది. మంగళగిరి తెనాలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఘటనలో సర్పంచ్ మహేష్ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటన ప్రాంతంకు వారు చేరుకున్నారు.