Guntur District

  • Home
  • గుంటూరు జిల్లాలో అతిసార

Guntur District

గుంటూరు జిల్లాలో అతిసార

Apr 20,2024 | 08:44

మంచాల గ్రామంలో వందమందికిపైగా బాధితులు పానకాన్ని మరుసటి రోజు తాగడమే కారణం ! ప్రజాశక్తి – చేబ్రోలు (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని…

ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు

Apr 11,2024 | 13:37

ప్రజాశక్తిమంగళగిరి : ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని యువనేత నారా లోకేష్ మంగళగిరి అంజుమన్- యి- హిమాయతుల్ ఇస్లాం ఈద్గాను సందర్శించారు. ముస్లింసోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యువనేత…

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి 

Apr 11,2024 | 09:22

ప్రజాశక్తి-వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో కొత్తపాలెం గ్రామం కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు.…

పొట్ట కొడుతున్న సభలు

Apr 10,2024 | 16:10

ప్రజాశక్తి-చిలకలూరిపేట : ఎండలు తీవ్రత దెబ్బకు పనులు అంతంతం మాత్రంగానే ఉన్నాయని రోజు వారీ కూలీలు అంటున్నారు. దానికి తోడు సభలు, సమావేశాలంటూ బస్సులు లేకపోవటంతో ప్రతి…

కార్పొరేట్-మతోన్మాద బిజెపిని ఓడించాలి

Apr 10,2024 | 16:12

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

రాజీనామాకు సిద్దమైన వాలంటీర్లు

Apr 8,2024 | 12:29

ప్రజాశక్తి – తుళ్లూరు : వాలంటీర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండలంలోని హరిశ్చంద్రపురం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, మందడం గ్రామాలకు చెందిన 30 మంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు సోమవారం…

రైలులో 20 కేజీల గంజాయి పట్టివేత

Apr 8,2024 | 11:20

ప్రజాశక్తి-గుంటూరు : రాయగడ-గుంటూరు రైలులో 20 కేజీల గంజాయిని తనిఖీ సిబ్బంది పట్టుకున్నారు. అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాకపోకలకు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలో…

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంట విషాదం

Apr 7,2024 | 16:01

ప్రజాశక్తి-చిలకలూరిపేట : టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షు లు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంట విషాదం చోటు చేసుకంది. ఆయన మామ బొగ్గవరపు వీరయ్య (78) ఆదివారం…

పాముకాటుతో రైతు సంఘం నాయకుడు మృతి

Apr 6,2024 | 23:51

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి…