ప్రజాశక్తి-చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీలో గుంతలో పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయని సీఐ సుధాకర్ గుంతలు పూడిపిస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, ప్రజా ప్రతినిధిలు నాయకులు చూసి చూడనట్లు ఉండటంతో సీఐ చొరవతో గుంతలు పుడ్చటంతో ప్రజలు హర్షo వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరు ప్రమాదాలు బారిన పడకూడదని రోడ్డు మీద అతివేగం, పనిచేయదని, చెపుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని చెపుతున్నారు.