Eluru district

  • Home
  • 41ఎ నోటీస్‌ కోసం రూ.50 వేలు లంచం

Eluru district

41ఎ నోటీస్‌ కోసం రూ.50 వేలు లంచం

Apr 26,2024 | 22:15

– ఎసిబి వలలో ఏలూరు త్రీటౌన్‌ సిఐ, కానిస్టేబుళ్లు ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ :41ఎ నోటీస్‌ కోసం రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేసిన సంఘటనలో…

సమస్యలపై ఎన్నికలలో పార్టీలను నిలదీయండి

Apr 25,2024 | 14:01

 జన చైతన్య యాత్రలో వక్తలు, కళాకారులు ఉద్ఘాటన ప్రజాశక్తి- చింతలపూడి(ఏలూరు) : ప్రస్తుత పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఎదుర్కొంటున్న సమస్యలు,వాటి పరిష్కారాల గురించి ఓటు కోసం…

చక్రాలు బండి సావిత్రికి సాయం

Apr 12,2024 | 13:34

ప్రజాశక్తి-ప్రగడవరం : ప్రగడవరం పంచాయతీ ఫాతిమాపురం గ్రామంలో నిన్న రోడ్డు పక్కన చక్రాల బండిపై పండ్లు అమ్ముకుంటున్న చిట్లూరి సావిత్రి బండి ప్రమాదానికి గురైంది. ఫాతిమాపురం సెంటర్లో…

కొత్తూరు జ్యూట్‌మిల్లు వెంటనే తెరిపించాలి

Apr 8,2024 | 20:35

 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : మూసివేసిన కొత్తూరు జూట్‌మిల్లును వెంటనే తెరిపించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మిల్లు గేటు…

ముమ్మర తనిఖీలు

Apr 8,2024 | 17:15

ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో ముమ్మర తనిఖీలు చేస్తున్న పోలీసులకు సోమవారం భారీగా బంగారం వెండి నగదు…

నారాయణపురం వాలంటీర్ల రాజీనామా

Apr 6,2024 | 13:23

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం సచివాలయం-2 పరిధిలో వాలంటీర్లు శనివారం మూకుమ్మడిగ రాజీనామాలు చేశారు. తామంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉంగుటూరు మండలంలో…

సమతావాది జగ్జీవన్ రామ్

Apr 5,2024 | 15:14

ప్రజాశక్తి-కలెక్టరేట్(ఏలూరు) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్ రామ్ సమతవాది, సంస్కరణవాది అని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ గౌతమి…

ఓటు నమోదుకు తుది గడువు 14

Apr 4,2024 | 15:08

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఓటు పొందేందుకు ఏప్రిల్ 1,2024 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ఈ నెల 14వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ఉంగుటూరు ఆర్వో…