ప్రజాశక్తి – బాపట్ల
పట్టణంలోని భావనారాయణ స్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా సందర్శకులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో ఎంఎల్ఎ కోన రఘుపతి దంపతులు, మాజీ ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/BPTL-Radham.jpg)