ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు సంకల్ బాగ్ సమీపంలో ఉన్న భవాని రామలింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు కర్నూలు అసెంబ్లీ వైసిపి అభ్యర్థి ఎఎండి ఇంతియాజ్ పండ్లను పంపిణీ చేశారు.