ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా … సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు హైవే రోడ్డు పక్కన ఉన్న క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. పవన్కు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.భరణి, ఇతర అధికారులు, కూటమి పార్టీల నేతలు సాదర స్వాగతం పలికారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/pawan-kalyan.jpg)