అరసవల్లి సందర్శన

విజయనగరం జిల్లాలో ఎన్నికల పరిశీలకులుగా

జ్ఞాపికను స్వీకరిస్తున్న హనీష్‌ చబ్రా

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

విజయనగరం జిల్లాలో ఎన్నికల పరిశీలకులుగా విధులు నిర్వహిస్తున్న హనీష్‌ చబ్రా శుక్రవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అలాగే ఎన్‌ఎస్‌టిఎల్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌. ఒఆర్‌.నందగోపాలన్‌ కుటుంబ సమేతంగా అరసవల్లి సందర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతించారు. ఆలయంలో స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంతరం అనివేటి మండపంలో వారికి శేష వస్త్రాలు కప్పి జ్ఞాపికలను ఆలయ అధికారులు అందజేశారు.

 

➡️