ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గజ్జల లక్ష్

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గజ్జల లక్ష్

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గజ్జల లక్ష్మిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఎపి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా గజ్జల లక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల ఎపి మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.తిరుమలలో శనివారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. కడప టౌన్‌కు చెందిన గజ్జల లక్ష్మిని ప్రభుత్వం నియమించింది. రెండున్నరేళ్ల పాటు మహిళా కమిషన్‌ సభ్యురాలుగానూ ఉన్నారు.

➡️