ప్రజాశక్తి- అనంతపురం అర్బన్ : ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురం లోని పీటీసీలో వికసిత్ భారత్ స్పోర్ట్స్ ఫెస్ట్ ను నిర్వహించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/sports.jpg)