రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘తిరగబడర స్వామి’. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ లాంఛ్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురక్షా ఎంటర్టైన్మెంట్పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మాల్వీ మల్హోత్రా హీరోయిన్గా నటిస్తుండగా, మకరంద్ దేశ్పాండే విలన్గా నటిస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/raj-tarun.jpg)