పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి – నేడు ఓటు వేయనున్న జగన్ దంపతులు
ప్రజాశక్తి పులివెందుల టౌన్ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్.భారతి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ నుంచి…