పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : పదోతరగతి ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటుచేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే నగరంలోని…