ప్రజాశక్తి-అమరావతి : లడాఖ్లోని-72 యుద్ధ ట్యాంకు కొట్టుకుపోయిన ఘటనలో ఏపీకి చెందిన జవాన్లు రామకృష్ణారెడ్డి, నాగరాజు, సుభాన్ ఖాన్ మృతి చెందారు. ఇవాళ వారి మృతదేహాలు విజయవాడ చేరుకున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు వారికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. లద్ధాఖ్లో నదిదాటే ప్రయత్నంలో సైనికులు చనిపోయారన్న ఘటన తనను కలచివేసిందన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/The-death-of-TDP-leader-Nagali-Ramakrishna-Reddy-is-sad-TDP-chief-Chandrababu.jpg)