హైదరాబాద్: హైద్రాబాద్లో మంగళవారం ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.ఏక కాలంలో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్ లోని రాయదుర్గం, కోకాపేటల్లో మొయినాబాద్ సహా తొమ్మిది ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/it.jpg)