ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి శాసనమండలిలో ఖాళీ అయిన రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలుగుదేశం నుంచి సి రామచంద్రయ్య, జనసేన నుంచి పవన్కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ను ఎంపిక చేశారు. మంగళవారం వీరిద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/mlc.jpg)