ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం – బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ సీటు పత్సమట్ల ధర్మరాజుకి కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన ఉంగుటూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు దంపతులను కలుసుకొని వారి ఆశీర్వదం తీసుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Unguthuru-candidate-who-met-the-Ganni-couple.jpg)