సుప్రజకు డాక్టరేట్ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: పట్టణానికి చెందిన ఆర్సీపీ గురుకులం ప్రిన్సిపాల్ సుప్రజకు గౌరవ డాక్టరేట్ లభించింది. గణిత విభాగంలో ఃఫ్లూయడ్ డైనమిక్స్ః అనే అంశంపై సుప్రజ జరిపిన పరిశోధనలకు అనంతపురానికి చెందిన జేఎన్టీయూ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. జేఎన్టీయూ స్నాతకోత్సవ సందర్భంగా గవర్నర్ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా సుప్రజకు డాక్టరేట్ ప్రదానం చేశారు. సుప్రజకు డాక్టరేట్ రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
![సుప్రజకు డాక్టరేట్](https://prajasakti.com/wp-content/uploads/2024/01/555555555556666666666666666666666-1.jpg0000000000-1.jpg)