హైదరాబాద్ : వేసవిని దృష్టిలో పెట్టుకుని నాలుగు నూతన శ్రేణీ పానియాలను అందుబాటులోకి తెచ్చినట్లు కెఎఫ్సి ఇండియా వెల్లడించింది. క్లాసిక్ క్రష్ లైమ్, వర్జిన్ మోజిటో, మసాల పెప్సీ, మౌంటెన్ డ్యూ మోజిటోలను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటి ధరలు రూ.59 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/7-34.jpg)