ప్రజాశక్తి- చల్లపల్లి : స్వాతంత్య్రానికి పూర్వమే చల్లపల్లి జమిందారులు స్థాపించిన ఎస్.ఆర్.వై.ఎస్.పీ జూనియర్ కళాశాల ఈ ప్రాంత విద్యా అభివఅద్ధిలో కీలక పాత్ర పోషించిందని విశ్రాంత ఉపాధ్యాయులు కొనియాడారు.హొ 1991-92 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు . తొలితగాహొ చల్లపల్లి పూర్వపు జమిందారు శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆత్మీయ సమావేశం అనంతరం గురువులను పూర్వ విద్యార్థులుహొ సత్కరించారు.