ఏలూరు : ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉపాధి కూలీలు బుధవారం ధర్నా నిర్వహించారు. ఏలూరు నగరంలో విలీనం చేసిన ఏడు గ్రామాల పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, 7 గ్రామాలలో ఉన్న ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/eluru-upadi-workers.jpg)