టిడిపిలో చేరిన కళ్ళం హరినాథ రెడ్డి

ప్రజాశక్తి-బాపట్ల: వైసిపీ సీనియర్‌ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ రెడ్డి సోమవారం టిడిపిలో చేరారు. బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ సమక్షంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాకప్పుకున్నారు.

➡️