join tdp

  • Home
  • వైసిపిలో అడుగడుగునా అవమానాలు- మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

join tdp

వైసిపిలో అడుగడుగునా అవమానాలు- మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌

Apr 27,2024 | 21:46

ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) :వైసిపిలో అడుగడుగునా అవమానాలకు గురయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పదేపదే…

టిడిపిలోకి చిరంజీవి రెడ్డి

Apr 23,2024 | 21:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి టిడిపిలో చేరారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయన తన పదవికి, వైసిపికి రాజీనామా…

3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. టిడిపిలో చేరిన వైసిపి నేతలు

Apr 4,2024 | 12:00

ప్రజాశక్తి-అమరావతి: నాలుగేళ్లుగా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసిపి నేతలు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి టిడిపిలో…

మచిలీపట్నం జనసేన లోక్‌సభ అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరి

Mar 30,2024 | 22:33

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :మచిలీపట్నం లోక్‌ సభ అభ్యర్ధిగా సిటింగ్‌ ఎంపి వల్లభనేని బాలశౌరిని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ…

టిడిపిలో చేరతా.. ఎంపి మాగుంట వెల్లడి

Mar 11,2024 | 23:46

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో : తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. తన కుటుంబంతో పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పార్టీలో…

చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తా : గుమ్మనూరు జయరాం

Mar 6,2024 | 13:13

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తానని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి, మంత్రి…

టిడిపిలోకి ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి

Mar 5,2024 | 11:04

లోకేష్‌ సమక్షంలో చేరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సతీమణి సుధారాణి సోమవారం టిడిపిలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా…

టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు

Mar 2,2024 | 14:17

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ…

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

Mar 2,2024 | 11:15

 పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి :మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.…