రత్నాకర్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పల్లె కుటుంబసభ్యులు
పుట్టపర్తి అర్బన్ : సత్య సాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ ను టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, ఆమె భర్త వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రత్నాకర్ స్వగృహంలో టిడిపి అభ్యర్థి తో పాటు మాజీ మంత్రి పల్లె, ఆయన కుమారుడు కృష్ణ కిషోర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం తాము చేపట్టిన ప్రచార కార్యక్రమాలు రాజకీయ పరిణామాలను రత్నాకర్ కు వివరించారు.