పార్టీలో చేరిన వారితో ధర్మాన
ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్
గార మండలంలో పలువురు టిడిపి నాయకులు మంగళవారం వైసిపిలో చేరారు. పెదపాడులో ఉన్న ధర్మాన పార్టీ కార్యాలయంలో వారికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపిపి పుల్లటి నాగేశ్వరరావు, మండల టిడిపి ప్రెసిడెంట్ జల్లు రాజీవ్తో పాటు మరో 200 మంది వైసిపిలో చేరారు. అలాగే అరసవల్లికి చెందిన యువకులు ధర్మాన సమక్షంలో వైసిపిలో చేరారు.