ప్రజాశక్తి : కర్నూలు – ఈరోజు జరిగిన ఎన్నికల్లో.. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గపూర్ మార్కెట్ యార్డ్ లోని 55 బూతులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.