వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో హీరో నాని నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ‘గరం గరం’ అంటూ సాగే తొలిపాట చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.