వెస్టిండీస్ : బెరిల్ తుఫాను కారణంగా …. బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో టీమిండియా బార్బడోస్లోనే చిక్కుకుపోయింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో… అధికారులు అప్రమత్తమై బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసేయడంతో టి20 ప్రపంచకప్ 2024 లో విజేతలైన భారత క్రికెట్ జట్టు స్వదేశానికి తిరిగి రావడం ఆలస్యమవుతుంది. వారందరూ హోటల్లోనే ఉండిపోవల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. బయటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు తెలిపారు. తుఫాను తగ్గి.. పరిస్థితి సద్దుమణిగితే టీమిండియా స్వదేశానికి రానుంది.
A serious situation is developing for the Windward Islands as Major Hurricane #Beryl approaches.
Hurricane Warnings are in effect for Barbados, St. Lucia, St. Vincent & The Grenadines, Grenada, and Tobago island. pic.twitter.com/A6ntEZ0Oln
— Zoom Earth (@zoom_earth) June 30, 2024